యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 31

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 30 నాయనార్లు పలు శ్రీ వైష్ణవులతో కలిసి, శ్రీ మహాలక్ష్మికి పతి అయిన తెన్నరంగన్ (శ్రీ రంగనాధుడు) యొక్క పాదపద్మాలకు పాద రక్షలుగా పరిగణించబడే శఠగోప (నమ్మాళ్వార్) సన్నిధికి వెళ్లెను. వారిని సేవించెను. ఇరామానుశ నూఱ్ఱందాదిలో “అంగయల్ పాయ్ వయల్ తెన్నరంగం అణియాగ మన్నుం పంగయమా మలర్ ప్పావై (చేపలు తుళ్ళి తుళ్ళి ఆడుకునే పంట పొలాలతో … Read more

అంతిమోపాయ నిష్ఠ – 11

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః అంతిమోపాయ నిష్ఠ మునుపటి వ్యాసములో, (https://granthams.koyil.org/2022/06/19/anthimopaya-nishtai-10-telugu/), మనము శ్రీరామానుజుల శిష్యుల దివ్య మహిమలను గమనించితిమి. ఇప్పుడు మరికొన్ని సంఘటనలను (ప్రధానముగా ఎంబార్ యొక్క నిష్ఠ గురించి) తెలుసుకొందాము. ఎంపెరుమానార్ – ఎంబార్ ఎంబార్ (గోవిందర్) వట్టమణి కులంలో (ఒక ప్రత్యేక కుటుంబ పరంపర) జన్మించిరి. వారు మంచి జ్ఞానులు, గొప్ప వైరాగ్యపరులు, యుక్త వయస్సు నుండే అనుష్టానములు సక్రమముగా చేసినవారు. ఆ … Read more

అంతిమోపాయ నిష్ఠ – 10

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః అంతిమోపాయ నిష్ఠ మునుపటి వ్యాసములో, (https://granthams.koyil.org/2022/06/09/anthimopaya-nishtai-9-telugu/) నంపిళ్ళైల దివ్య మహిమల గురించి మనము తెలుసుకొన్నాము. ఈ వ్యాసములో మనము మరిన్ని సంఘటనలను ఎంపెరుమానార్ల వివిధ శిష్యుల ద్వారా తెలుసుకొందాము. ఉడయవర్ల కాలములో ఒకసారి, అరుళాల పెరుమాళ్ ఎంపెరుమానార్ అస్వస్థులైరి. కూరత్తాళ్వాన్ వారిని పరామర్శించుటకై వెంటనే వెళ్ళ లేదు. కాని 4 రోజుల తరువాత వెళ్లి పరామర్శిస్తూ “మీరు ఇన్ని రోజులు అనారోగ్యముతో … Read more

అంతిమోపాయ నిష్ఠ – 9

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః అంతిమోపాయ నిష్ఠ నంపిళ్ళై వైభవము – 2 మునుపటి వ్యాసములో, (https://granthams.koyil.org/2022/06/05/anthimopaya-nishtai-8-telugu/), మన పూర్వాచార్యుల జీవితములలోని మిక్కిలి అద్భుతమైన సంఘటనలను గమనించాము, అవి, శ్రీరంగనాధుడు మాముణులను తమ ఆచార్యునిగా అంగీకరించుట, శ్రీశైలేశ దయాపాత్రము తనియన్ ను అనుగ్రహించుట, ఆ తనియన్ ను అన్ని దివ్య దేశములలో ప్రచారము చేయుట. ఈ వ్యాసములో మనము నంపిళ్ళై యొక్క మరిన్ని దివ్య మహిమలను గమనించెదము. … Read more

అంతిమోపాయ నిష్ఠ – 8

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః అంతిమోపాయ నిష్ఠ మునుపటి వ్యాసములో, (https://granthams.koyil.org/2022/04/10/anthimopaya-nishtai-7-telugu/), మనము నంపిళ్ళై యొక్క విశిష్ఠతను వారి జీవితములోని పెక్కు సంఘటనల ద్వారా గమనించితిమి. ఇంక మనము మన పూర్వాచార్యుల జీవితములలోని మిక్కిలి అద్భుతమైన సంఘటనలను పరిశీలించెదము. మలై కునియ నిన్ఱ పెరుమాళ్ (ఆళ్వాన్ / భట్టర్ వంశీకులు) మన సంప్రదాయమునకు నాయకులుగా ఉండి, ప్రస్తుతము శ్రీరంగములో నివసించుచున్నారు. వారి తండ్రి గారికి మన జీయర్ … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 30

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 29 అనంతరం, వారు “ఎణ్దిశై క్కణంగళుం ఇఱైంజియాడు తీర్థ నీర్” (అష్ట దిక్కులలోని అందరూ అత్యాదరముతో కావేరి పవిత్ర స్నానం చేస్తారు) మరియు “గంగైయిలుం పునిదమాన కావిరి” (గంగ కంటే పవిత్రమైన కావేరి) అని కీర్తించబడిన కావేరి ఒడ్డుకి చేరుకుని ఆ దివ్య నదిలో పవిత్ర స్నానం చేసి, కేశవాది ద్వాదశ ఉర్ధ్వపుండ్రములు ధరించి, భవ్యమైన ఆ … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 29

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 28 నాయనార్లను ఆశ్రయించిన అళగియ వరదర్ “శ్రీ సౌమ్య జామాతృ మునీశ్వరస్య ప్రసాదసంపత్ ప్రథమాస్యతాయ” (శ్రీ సౌమ్యజమాతృమునీశ్వరుల ప్రథమ దయాపాతృలు) [వీరు ఉత్తమైన సన్యాసాశ్రమ స్వీకారము చేసిన పిదప, నాయనార్లు సౌమ్య జామాతృముని/మణవాళ మాముని అని పిలవబడ్డారు]. అళగీయ వరదర్, సేనై ముదలియార్ మొదలైన పలు వైష్ణవులు నాయనార్ల మహిమలను విని వారి దివ్య తిరువడిని ఆశ్రయించారు. … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 28

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 27 అళగియ మణవాళ పెరుమాళ్ళకి పిళ్ళై ఆదేశము జ్ఞాన భక్తి వైరాగ్యాలకు ప్రతిరూపంగా గొప్ప కీర్తి ప్రతిష్ఠలతో పిళ్ళై కైంకర్య శ్రీ (సేవా సంపద) తో చాలా కాలం జీవించారు. తరువాత నిత్య విభూతి (శ్రీవైకుంఠం) లో నిత్య సేవ గురించి చింతన చేస్తూ, వారు తమ ఆచార్యులు పిళ్ళై లోకాచార్యులను ధ్యానించి ఉత్తమనే! ఉలగారియనే! మఱ్ఱొప్పారైయిల్లా … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 27

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 26 ఒకరోజు తిరువాయ్మొళి ప్పిళ్ళై వారి తోటలో పండిన లేత కూరగాయలను నాయనార్ల తిరుమాళిగకి పంపారు. అందుకు నాయనార్లు సంతోషించి, “ఇవి ఆళ్వార్ల మడప్పళ్ళికి (వంటగదికి) పంపుటకు బదులు, ఈ అడియేన్ గృహానికి ఎందుకు పంపారు?” అని అడిగారు. పిళ్ళై అతనితో “ఈ దాసుడికి దేవర్వారి వంటి వారు ఇంతవరకు లభించలేదు, కాబట్టి అర్చారాధనలో మునిగి ఉండెను” … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 26

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 25 తిరువాయ్మొళి పిళ్ళై నాయనార్ ను ఉడయవర్ల (రామానుజుల) దివ్య తిరువడితో ముడిపెట్టి ఉంచుట. (ఇకపై, పిళ్లై అనే పదం తిరువాయ్మొళి పిళ్లైని సూచిస్తుంది, నాయనార్ అనే పదం అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ ను సూచిస్తుంది, ఇది మామునిగళ్ (మాముణులు) ల పూర్వాశ్రమ నామము). పిళ్లై సంతోషంతో ఉడయవర్ల దివ్య తిరువడిని నాయనార్ కు చూపించెను. … Read more