యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 38

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 37 శ్రీ భాష్యం వ్యాఖ్యానాన్ని కిడాంబి నాయనారు వద్ద నాయనార్లు శ్రవణం చేయుట అక్కడ [కాంచీపురంలో] కిడాంబి ఆచ్చాన్ [ఉడయవర్ల కోసమై మడప్పళ్ళి కైంకర్యం చేయమని తిరుక్కొట్టియూర్ నంబి చేత నియమించబడిన వారు] వంశస్థులైన కిడాంబి నాయనార్ల దివ్య పాదాలకు వారు సాష్టాంగ నమస్కారం చేసి, తమకు శ్రీ భాష్యము ఉపదేశించమని అభ్యర్థించెను. వారితో పాటు, వారి … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 37

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 36 నాయనార్ శ్రీపెరుంబుదూరుకి బయలుదేరుట అనంతరం, ఈ క్రింది శ్లోకములో చెప్ప బడినట్లు నాయనార్లు శ్రీపెరుంబుదూరుకి బయలుదేరారు. యతీంద్రత్ జననీంప్రాప్య పురీం పురుషపుంగవః అంతః కిమపి సంపశ్యన్నత్రాక్షీల్ల క్షమణం మునిం (పామరోత్తముడైన అళగియ మణవాళర్, యతిరాజుల జన్మస్థలమైన శ్రీపెరంబుదూరుకి వెళ్ళి, ఆ ప్రదేశము వైశిష్ఠతను వీక్షించి ఎంతో సంతోషించి ఇళయాళ్వార్ (రామానుజ) ను దర్శించుకున్నారు). ఆ ఊరు … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 36

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 35 నాయనార్ పెరుమాళ్ కోయిల్ ని దర్శించుట నాయనార్లు తిరుమల నుండి బయలుదేరి, దారిలో పలు చోట్ల రెండు రోజులు ఆగి, “ఉలగేత్తుమ్ ఆళియాన్ అత్తియూరాన్” (దివ్య శంఖ చక్రాలను ధరించి కాంచీపురంలో కొలువై ఉన్నవాడు) అని పాశురంలో చెప్పినట్లు వారిని సేవించుటకై కాంచీపురం చేరుకున్నారు. శ్లోకము…. దూరస్థితేపి మయిదృష్టి పదంప్రపన్నేదుఃఖం విహాయ పరమం సుఖమేష్యతీతి మత్వేవయత్గగనకంపినతార్థిహంతుః … Read more

అంతిమోపాయ నిష్ఠ – 14

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః అంతిమోపాయ నిష్ఠ మునుపటి వ్యాసములో, https://granthams.koyil.org/2022/07/18/anthimopaya-nishtai-13-telugu/, మనము ఆచార్య అపచారము, వాని యొక్క దుష్పరిణామముల గురించి వివరముగా గమనించాము. ఈ భాగములో మనము భాగవత అపచారము గురించి అవగాహన చేసుకొందాము. ఇప్పుడు మనము భాగవత అపచారమును తిలకించెదము . శ్రీ వచన భూషణము 307 వ సూత్రం – ‘ఇవై యొన్ఱుక్కొన్ఱు క్రూరన్గళుమాయ్, ఉపాయ విరోధిగళుమాయ్, ఉపేయ విరోధిగళుమాయ్ యిరుక్కుమ్’ సాధారణ అనువాదము: … Read more

అంతిమోపాయ నిష్ఠ – 13

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః అంతిమోపాయ నిష్ఠ మునుపటి వ్యాసములో, (https://granthams.koyil.org/2022/07/12/anthimopaya-nishtai-12-telugu/), మనము ఆచార్యుడు సాక్షాత్ భగవానుని అవతారమని మరియు వారిని ఆ ప్రకారముగానే భావించవలెనని గమనించితిమి. ఈ భాగములో, మనము ఆచార్యుని ఒక సామాన్య జీవిగా తలంచిన కలుగు దుష్పరిణామముల గురించి తెలుసుకొందాము. ఎంపెరుమానార్ – ఆళ్వాన్, కూరమ్ (ఆళ్వాన్ అవతార స్థలము) – ఆదర్శవంతమైన ఆచార్య శిష్యులు పరాశర మహర్షి ఈ క్రింది పలుకులతో … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 35

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 34 నాయనారు అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని, పైకి ఎక్కడం మొదలు పెట్టారు. ఇది విన్న పెరియ కెల్వి జీయర్ (పెద్ద జీయర్ స్వామి) ఇతర శ్రీవైష్ణవులు, ఆలయ ఉద్యోగులందరితో కలసి నాదస్వరంతో,  తిరువేంకటేశ్వరుడి దివ్య తిరువడి (శ్రీ శఠారి), పెరియ పరివట్టం, శ్రీవారి అభయ హస్తం, శ్రీపాదరేణువు మొదలైన వాటితో నాయనారు మరియు వారి శిష్యులను … Read more

అంతిమోపాయ నిష్ఠ – 12

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః అంతిమోపాయ నిష్ఠ మునుపటి వ్యాసములో (https://granthams.koyil.org/2022/07/06/anthimopaya-nishtai-11-telugu/ ), మనము ఎంబార్ల దివ్య ప్రవృత్తిని, ఇతర సంఘటనలను గమనించాము. ఈ వ్యాసములో, ఆచార్యుడు భగవానుని అవతారమని, ఆచార్యుడిని భగవానునితో సమానంగా భావించాలని స్థాపించారు. ఆచార్యులు భగవానుని అవతారము పురుషార్ధము (జీవాత్మ సాధించవలసిన లక్ష్యాలు) నాలుగు రకాలు: సాక్షాత్కారము – భగవానుని దివ్య దర్శనము (అంతరంగములో) – ఇది భగవానుని అర్ధము చేసుకొనే ప్రత్యేక … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 34

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 33 ఇప్పుదు, తిరుమల కథనం పురట్టాసి (భాద్రపద) మాసం మొదటి రోజు, తిరుమల కొండపైన బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే, స్థానికులు కొందరు కొండ క్రింద ఆళ్వార్ తీర్థం దక్షిణ దిశ పొదల్లో పెరియ పెరుమాళ్ళ (శ్రీ రంగనాథన్) లాగా శయనించి ఉన్న ఒక శ్రీవైష్ణవుడిని తాము చూశారని వచ్చి చెప్పినట్టు పెరియ కేళ్వి జీయర్ (కొండపై ఉన్న … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 33

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 32 తిరుమలకు బయలుదేరిన నాయనార్ ఉత్తర ప్రాంతాలలో ఉన్న తిరుమల మరియు ఇతర దివ్య దేశాలకు వెళ్లి అక్కడ ఎంబెరుమానులను సేవించుటకు యాత్ర ప్రారంభించాలని నాయనార్లు తమ దివ్య మనస్సులో సంకల్పించెను. వారు పెరియ పెరుమాళ్ళ సన్నిధి వెళ్లి, పెరుమాళ్ళను సేవించి, “అడియేన్ తిరుమలకు వెళ్లి తమ పాదాలను సేవించుటకు తమ అనుమతిని కోరుతున్నాను” అని అభ్యర్ధించెను. … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 32

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 32 నాయనార్లకు తీర్థ ప్రసాదం, శఠారి, పెరుమాళ్ళు ధరించిన దివ్య పూమాలలు సమర్పించబడ్డాయి. ఒక మహా రాజు కిరీటము దండలు అందుకున్నట్లుగా తాము సంతోషించి  “శ్రీరంగనాథుని అనుగ్రహానికి పాతృలైనాము” అని తలచారు. “నంపెరుమాళ్ళు దేవరువారి కోసమని తనపైన కరుణను కురిపించాడు” అని తిరుక్కోట్టూరిల్ అణ్ణర్ వైపు చూస్తూ అన్నారు. తర్వాత వారు అణ్ణర్తో కలిసి వారి తిరుమాలిగకి … Read more