యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 38
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 37 శ్రీ భాష్యం వ్యాఖ్యానాన్ని కిడాంబి నాయనారు వద్ద నాయనార్లు శ్రవణం చేయుట అక్కడ [కాంచీపురంలో] కిడాంబి ఆచ్చాన్ [ఉడయవర్ల కోసమై మడప్పళ్ళి కైంకర్యం చేయమని తిరుక్కొట్టియూర్ నంబి చేత నియమించబడిన వారు] వంశస్థులైన కిడాంబి నాయనార్ల దివ్య పాదాలకు వారు సాష్టాంగ నమస్కారం చేసి, తమకు శ్రీ భాష్యము ఉపదేశించమని అభ్యర్థించెను. వారితో పాటు, వారి … Read more