కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 33 – ద్వారకా నిర్మాణం, ముచుకుందుడిని అనుగ్రహించటం
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 32 – సందీపని ముని వద్ద గురుకుల వాసం గురుకుల వాసం పూర్తి చేసిన తర్వాత, కృష్ణుడు మథురలో నివసించాడు. కంసుని మరణం తర్వాత, అతని ఇద్దరు భార్యలు జరాసంధుని కూతురులు తమ తండ్రి దగ్గరకు వెళ్లి తమ దుఃఖాన్ని తెలియజేశారు. జరాసంధుడు చాలా కోపంగా, కృష్ణుని హతం చేస్తానని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. భారీ సైన్యాన్ని సమీకరించి మథురకు చేరుకున్నాడు. … Read more