కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 50 – పాండవ దూత భాగం – 2

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 49- విదురుణ్ణి అనుగ్రహించుట ఇప్పుడు కౌరవుల రాజసభలో తరువాత జరిగిన సంఘటనలను ఆస్వాదిద్దాం. కృష్ణుడు దూతగా వస్తున్నాడని తెలిసిన ధృతరాష్ట్రుడు, ఆయనకు ఎంతో ధనసంపదను బహుమతిగా ఇచ్చి కౌరవుల పక్షం వహించేలా చేయవచ్చని అనుకున్నాడు. అయితే వెంటనే ఆ ఆలోచన తప్పు అని గ్రహించాడు. కృష్ణుని రాక గురించి ముందుగానే తెలిసిన దుర్యోధనుడు ఒక కపటమైన ఆసనాన్ని తయారు చేయించాడు. … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 49 – విదురుణ్ణి అనుగ్రహించుట

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 48 – పాండవ దూత భాగం – 1 పాండు రాజు మరియు విదురుడు, ధృతరాష్ట్రుని తమ్ముళ్లు. విదురుడు కృష్ణునిపై అపారమైన భక్తి కలిగినవాడు. మన సంప్రదాయంలో ఆయన అంత గొప్పవాడై ఉండటంతో, “విదురాళ్వాన్” అని గౌరవంగా పిలువబడతాడు. కృష్ణుడు పాండవదూతగా హస్తినాపురానికి వచ్చినప్పుడు విదురునిపై ప్రత్యేక కృపను కురిపించాడు. ఆ సంఘటనను ఇప్పుడు ఆస్వాదిద్దాం. కృష్ణుడు పాండవుల వద్ద … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 48 – పాండవ దూత భాగం – 1

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 47 – ద్రుపదిని అనుగ్రహించుట కృష్ణుడు, ప్రదర్శించిన అత్యద్భుతమైన గుణాలలో ఒకటి ఆశ్రిత పారతంత్ర్యం, అంటే తన భక్తుల మాటలను పూర్తిగా అనుసరించడం. ఈ గుణాన్ని ప్రధానంగా రెండు సందర్భాలలో చూడవచ్చు – ఒకటి పాండవుల దూతగా వెళ్లడం, రెండవది అర్జునునికి సారథిగా ఉండడం. వీటిలో పాండవుల కోసం దూతగా వెళ్లిన లీలను ఇప్పుడు ఆస్వాదిద్దాం. పాండవులు, పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 47 – ద్రౌపదిని అనుగ్రహించుట

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 46 – సుదాముణ్ణి అనుగ్రహించుట యుధిష్ఠిరుని, రాజసూయ యాగం పూర్తయిన తర్వాత, దుర్యోధనుడు మయుడు నిర్మించిన ఆ అద్భుత సభాభవనంలో సంచరించాడు. ఆ సభ యొక్క విశిష్టమైన నిర్మాణశైలిని చూసి అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు. అలాగే, పాండవులకు అటువంటి మహత్తరమైన సభ లభించిందనే అసూయ కూడా అతనిలో పెరిగింది. కొన్ని చోట్ల నేలను నీరుగా భావించి జాగ్రత్తగా నడిచాడు; మరికొన్ని చోట్ల … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 46 – సుదాముణ్ణి అనుగ్రహించుట

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 45 – శాల్వ దంతవక్త్రుల వధ కృష్ణుడు, సాందీపని ముని వద్ద విద్యాభ్యాసం చేస్తున్న కాలంలో, సుదాముడు, అతని సహపాఠి. అతడిని కుచేలుడు అని కూడా అంటారు. కృష్ణుడు మరియు సుదాముడు ఎంతో సన్నిహిత మిత్రులు. సుదాముడు, తన భార్యతో కలిసి అత్యంత దారిద్ర్య జీవితాన్ని గడుపుతున్నాడు. ఒకసారి అతని భార్య అతనితో ఇలా చెప్పింది: “మనకు తినడానికి కూడా … Read more

నమ్మాళ్వారుల దివ్య నామములు – శఠకోపన్, తొండర్ పిఱాన్ 

శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః పూర్తి ధారావాహిక మునుపటి 1. శఠకోపన్ శఠకోప అనేది సంస్కృత నామం. ఈ నామము నమ్మాళ్వారులకి అత్యంత ఇష్టమైన పేరు. దీనిని ఆళ్వారులే స్వయంగా వారి దివ్య ప్రబంధాలలో చాలాసార్లు ప్రస్తావించారు.ఈ నామము యొక్క గొప్పతనం ఏమిటంటే, శఠకోప అనే పేరు వినబడినప్పుడల్లా, ఆళ్వార్లు జన్మించిన దక్షిణ దిక్కు వైపుకు తిరిగి మనం అంజలి ఘటిస్తాము.అదే ఈ … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 45 – శాల్వ మరియు దంతవక్త్రుల వధ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 44 – శిశుపాల వధ శాల్వుడు, రుక్మిణిని అపహరించుకొని వెళ్తున్నప్పుడు కృష్ణునితో జరిగిన యుద్ధంలో ఓడి పారిపోయిన రాజు. అప్పటి నుండి ఎలాగైనా కృష్ణుడిని మరియు యాదవులను సంహరించాలని సంకల్పించాడు. అతడు ఒక సంవత్సరం పాటు రుద్రుని ఆరాధిస్తూ ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుతో సంతోషించిన రుద్రుడు “ఏ వరం కావాలో కోరుకో” అని అన్నాడు. అప్పుడు శాల్వుడు … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 44 – శిశుపాల వధ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 43 – జరాసంధ వధ యుధిష్ఠిరుడు, శ్రీకృష్ణుడు ఆధ్వర్యంలో రాజసూయ యాగాన్ని ప్రారంభించాడు. అనేకమంది ఋషులు, మహానుభావులను నియమించి యాగాన్ని ఘనంగా నిర్వహించడం ప్రారంభించాడు. ఆ యాగంలో మొదటి మర్యాద ఎవరికి ఇవ్వాలి అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు సహదేవుడు ముందుకు వచ్చి, శ్రీకృష్ణుని మహిమను స్పష్టంగా, దృఢంగా వివరిస్తూ. “సర్వోన్నతుడైన భగవాన్ శ్రీకృష్ణుడికే మొదటి మర్యాదలు ఇవ్వాలి” అని ప్రకటించాడు. సహదేవుని మాటలను … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 43 – జరాసంధ వధ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 42-ద్వారకా జీవనం మరియు నారదుని ఆనందం ఒకసారి నారదుడు, ద్వారకా నగరానికి వచ్చినప్పుడు, శ్రీకృష్ణుడు స్వయంగా ముందుకు వచ్చి ఆయనకు స్వాగతం పలికి, ఆరాధించి, సేవ చేశాడు. నారదుడు ఎల్లప్పుడూ లోకాలన్నిటిలో సంచరిస్తూ ఉంటాడని తెలిసిన కృష్ణుడు, “పాండవులు ఎలా ఉన్నారు?” అని అడిగాడు. అప్పుడు నారదుడు, “పాండవులలో జ్యేష్ఠుడు అయిన యుధిష్ఠిరుడు ఇప్పుడు రాజసూయ యాగం చేయాలని సంకల్పించాడు” అని చెప్పాడు. అక్కడ ఉన్న యాదవులు … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 42 – ద్వారకా జీవనం మరియు నారదుని ఆనందం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 41 – పౌండరీక సీమాలికుల వధ సాంబుడు, శ్రీకృష్ణుడు మరియు జాంబవతుల కుమారుడు. దుర్యోధనుడి కుమార్తె లక్ష్మణా స్వయంవర సమయంలో, సాంబుడు ఆమెను అపహరించుకొని వెళ్లిపోయాడు. ఇది చూసి కౌరవులు అత్యంత కోపంతో విపులమైన సైన్యంతో సాంబునిపై దాడి చేయడానికి వచ్చారు. సాంబుడు ఒక్కడే ఆ మహాసైన్యాన్ని ఆశ్చర్య పరిచే విధంగా యుద్ధం చేశాడు. చివరకు అందరూ కలిసి ఎలాగో … Read more