శ్రీ వచన భూషణము – అవతారిక – భాగము 1

శ్రీ వచన భూషణము << తనియన్లు సకల వేదార్ధములను సంగ్రహముగా తెలియచెప్పునది తిరుమంత్రము. మూడు పదముల సమూహము అయిన అట్టి తిరుమంత్రము మూడు ఆకారములను ప్రతిపాదించును(అనన్యార్హ శేషత్వము – భగవానునికే తప్ప వేరొకరికి శేషభూతముగా కాకుండుట, అనన్య శరణత్వము – భగవానుని మాత్రమే శరణముగా ఆశ్రయించుట, అనన్య భోగ్యత్వము – భగవానుని మాత్రమే భోగ్యముగా(భోగ్య వస్తువు) స్వీకరించుట మరియు భగవానునికి మాత్రమే భోగ్య వస్తువుగా ఉండుట). ఈ మూడు ఆకారములు అనగా (అనన్యార్హ శేషత్వము, అనన్య శరణత్వము, … Read more

శ్రీ వచన భూషనము – తనియన్లు

శ్రీ వచన భూషనము తనియన్లు   శ్రీ వచన భూషణమును సంత/కాలక్షేపము చెప్పుకునే ముందు క్రింద చెప్పబడిన తనియన్లు చదవడము సంప్రదాయము. ఇక ఇప్పుడు గొప్ప వైభవమును కలిగిన ఆచార్యులను మరియు వారి సంప్రదాయ సేవలను(కైంకర్యములను) వారి వారి తనియన్ల ద్వారా అర్ధము చేసుకునే ప్రయత్నము చేద్దాము. మొట్టమొదట శ్రీశైలేశ దయాపాత్రం…. భూతం సరశ్చ తనియన్లను చెప్పుకొనవలెను. అవి ఈ లింక్ (http://divyaprabandham.koyil.org/index.php/thaniyans-telugu/) లో లభ్యమవును. దాని తర్వాత ఆ క్రింద చెప్పబడిన తనియన్లను చెప్పుకొనవలెను. లోకగురుం … Read more

ఆచార్య హ్రుదయం – 74

ఆచార్య హృదయం << చూర్ణిక 73 చూర్ణిక – 74 అవతారికఅటు పిమ్మట 70వ చూర్ణికలో చెప్పబడిన ఉత్క్రుష్టమైన ప్రమాణము (శాస్త్రము) మరియు ప్రమేయము (సర్వేశ్వరుడు) విషయము గురించిన విచారమును ఈ విధముగా చెప్పుచూ “ఉత్క్రుష్టమైన ప్రమాణము తిరువాయిమొళి మరియు ప్రమేయము అయిన అర్చావతార విషయము వీటి యొక్క పూర్వావస్థయందు వీటిని తెలుసుకొనుటకు యోగ్యత లేని వారికి సులభమైనది గాను బయలుపరచబడినది” నాయనార్లు ముగించుచున్నారు. చూర్ణికపెరుమ్ పుఴక్కడలుమ్ శ్రుతిసాగరముమ్ అలైత్తు ఆళ్ న్దుఓడుమిడజ్ఞ్గళిల్ అయోగ్యర్ క్కు చ్ఛమైత్తమడువుమ్ … Read more

శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం – నిగమనం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం << యుద్ధ కాండం కొంత కాలానికి, సీత అమ్మవారు గర్భవతి అయ్యారు. ఆ సమయంలో, రాజ్యంలోని ఒక పౌరుడు అన్నాడు, అమ్మవారు కొంత కాలం రావణుడి కొలువులో ఉన్నారు అని. ఇది విన్న శ్రీరాముడు, సీత అమ్మవారిని లక్ష్మణుడి ద్వారా అడువుల లోకి పంపాడు. అక్కడ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉంటూ అమ్మవారు, ఇద్దరు … Read more

శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం – యుద్ధ కాండం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం << కిష్కిందా కాండం సీత అమ్మవారి జాడ తెలియగానే, వారు అమ్మవారిని కాపాడే ప్రయత్నాన్ని మొదలు పెట్టారు. మొదట సుగ్రీవుడు, వివిధ దిక్కులల్లో వెళ్లిన వానరులు అందరికి సందేశం పంపించగా, వారు అందరు కిష్కిందా చేరగానే, వారంతా దక్షిణ దిక్కులోని సముద్ర తీరం చేరారు. ఆ సమయంలో శ్రీ రాముడు మరియు ఇతరులు ఈ … Read more

శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం – సుందర కాండం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం << కిష్కిందా కాండం అతి బలవంతుడు అయిన హనుమంతుడు మహా సముద్రాన్ని దాటి, అనేక కోట గోడల కలిగిన లంక లోని అశోక వనంలో ప్రవేశించి సీత అమ్మవారిని చేరారు. వైదేహి( సీతమ్మ )ను కలిసి రామ చరితాన్న విపులముగా వివరించి, ఉంగరాన్ని సమర్పించారు. అమ్మవారికి హనుమంతుడు వివరించిన సంఘటనలు ఇవి: ఈ విధముగా, … Read more

శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం – కిష్కిందా కాండం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం << ఆరణ్య కాండం శ్రీరాముడు లక్ష్మణుడితో పాటు పంపా సరోవర తీరం చేరగానే, అక్కడి ప్రకృతి సౌందర్యం చూసి, సీత అమ్మవారిని వీడిన విరహ వేదన కారణంగా తాను ఇక్కడ సౌందర్యాన్ని అనుభవించ లేకపోతున్నందున దుఃఖితుడు అయ్యాడు. ఆ సమయంలో ,అన్న వాలి తో ఉన్న వైరం కారణం చేత, ఋష్యముఖ పర్వతం పై … Read more

శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం – ఆరణ్య కాండం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం << అయోధ్యా కాండం దండకారణ్యం చేరిన తర్వాత, అక్కడ నివసించే ఋషులు వచ్చి శ్రీరాముడు, సీతా అమ్మవారు మరియు లక్ష్మణులను కలిసారు. శ్రీరాముడు వారి సమస్యలను విని, వారికి రాక్షసుల వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు అని తెలుసుకుని. వారిని రక్షిస్తాను అని ప్రమాణం చేశారు. దండకారణ్యం లో ప్రయాణిస్తూ, సీతా అమ్మవారిని అపహరించే … Read more

శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం – అయోధ్యా కాండం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం << బాల కాండం అందరు శ్రీ అయోధ్యకి చేరి ఆనందంగా జీవించారు. శ్రీరాముడు మరియు సీతమ్మవారు సంతోషముగా 12 సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఒక్కసారి, దశరథ చక్రవర్తి తన కుమారుడు అయిన శ్రీరాముడికి పట్టాభిషేకం చెయ్యాలి అని కోరుకున్నారు. తను ఒక్క పెద్ద ప్రజల సమూహాన్ని పిలిచి తన అభిలాషను తెలిపి వారి సలహాలను … Read more

శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం – బాల కాండం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ రాముని లీలలు మరియు వాటి సారం శ్రీ రంగనాథుడు, అయిన పెరియ పెరుమాళ్, శ్రీరంగం లో శయనించిన స్వామి, అనంతమైన ఆనందం కలిగిన శ్రీవైకుంఠంలో శ్రీమన్నారాయణుడిగా ఉన్న వాడు, నిత్యసూరులు(శాశ్వతంగా ముక్తులు అయిన ఆత్మలు) మరియు ముక్తాత్మల(మోక్షము కలిగిన ఆత్మలు) చేత సేవించ బడుతున్న వాడు. తాను అక్కడ నిత్యము ఆనందములో రమిస్తున్నపటికీ, వారి దివ్య హృదయం లో సంసారంలోని బద్ధ … Read more