ఆళ్వార్ తిరునగరి వైభవము – ఆళ్వార్ యాత్ర

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః పూర్తి శ్రేణి << నమ్మాళ్వర్ల చరిత్ర, వైభవము నమ్మాళ్వార్ల చరిత్రలో ఆళ్వా రునగరి దివ్య దేశం ఊరేగింపుకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది. మ నమ్మాళ్వార్ల చరిత్రలో ఆళ్వార్ తిరునగరి దివ్యదేశ యాత్రకి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. మనం ఆ ప్రాధాన్యత గురించి కొంతవరకు ఇక్కడ అనుభవిద్దాం. క్రిందటి వ్యాసంలో రామానుజుల అవతార రహస్యాన్ని నమ్మాళ్వార్,   మధురకవిఆళ్వార్లకు భవిష్యదాచార్యుల … Read more

ఆళ్వార్తిరునగరి వైభవము – నమ్మాళ్వర్ల వైభవము, చరిత్ర

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః  శ్రీ వానాచల మహామునయే నమః పూర్తి శ్రేణి << ఆళ్వార్ తిరునగరి  వైభవము – చరిత్ర నమ్మాళ్వార్లు అవరించిన తరువాత ఆదిక్షేత్రం అని పిలువబడే ఈ తిరుక్కురుగూర్ క్షేత్రం ఆళ్వార్తిరునగరిగా ప్రసిద్ధిచెందింది. ఇప్పుడు మనం నమ్మాళ్వార్ల చరిత్రను వైభవాన్ని అనుభవిద్దాము. ఈ సంసారంలో బాధలను అనుభవిస్తున్న ఆత్మలను నిత్య విభూతి శ్రీ వైకుంఠానికి చేర్చడానికి పెరుమాళ్ళు ఎన్నో లీలలాడుతుంటాడు. ప్రళయకాలంలో అన్ని లోకాలను … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 94

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 93 అష్టదిగ్గజులటువంటి శిష్యులచే ఆరాధించబడుతున్న పెరియ జీయర్, ఈ ప్రపంచ వాసులందరినీ అర్థ పంచకం (తన గురించి తెలుసుకోవడం, భగవానుని గురించి తెలుసుకోవడం, ఆ భగవానుని పొందే మార్గాల గురించి తెలుసుకోవడం, పురుషార్థం గురించి తెలుసుకోవడం, ఈ ప్రయాణంలో ఎదురైయ్యే అవరోధాల గురించి తెలుసుకోవడం అనే ఐదు సూత్రాలు) తో ముడిపడి ఉండేలా చేశారు. అత్యోన్నత లక్ష్యం … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 93

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 92 ఆచర్య హృదయం గ్రంథానికి వ్యాఖ్యానం వ్రాసిన జీయర్  జీయర్ తమ శరీరం బలహీనతను కూడా లెక్కచేయకుండా, ఆచార్య హృదయం (పిళ్ళై లోకాచార్యుల తమ్ముడు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ రచించిన రహస్య ప్రబంధం) గ్రంథానికి వ్యాఖ్యానం వ్రాయాలని సంకల్పించారు. వారి మెడ భాగం నొప్పి కారణంగా, తమ ఆసనంపై పడుకుని వ్యాఖ్యానం వ్రాసేవారు. అది చూసి, … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 92

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 91 శిష్యుల ద్వారా దివ్యదేశాలలో కైంకర్యములు నిర్వహించారు జీయర్ శ్రీ పాదాల ఆశ్రయం పొందిన మహాబలి వాణనాథన్, తిరుమలై తందాన్ తోళప్పర్ (తిరుమలై తోళప్పర్) ని తమ ప్రధాన అధికారులుగా నియమించి, వారి ద్వారా తిరుమాలిరుంజ్యోలై దివ్యదేశంలో అనేక కైంకర్యములను నిర్వహింప జేశారు. వారి కృషి వల్ల అళగర్కోయిల్లో కైంకర్యం సంపద అంచలంచలుగా పెరిగింది. కోయిల్ (శ్రీరంగం), … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 91

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 90 కోయిల్ కు తిరిగివచ్చిన జీయర్ తిరుమాలిరుంజోలై నుండి బయలుదేరి, ప్రతి నిత్యం తిరుమాలిరుంజోలై భగవానుడు శయనించే దేశమైన శ్రీరంగానికి [అన్ని దివ్యదేశాల పెరుమాళ్ళు రాత్రికి శయనించడానికి శ్రీరంగానికి వస్తారు] చేరుకున్నారు. తిరువాయ్మొళి 10-9-8 వ పాశురము “కొడియణి నేడుమదిళ్ గోపురం కుఱుగినర్” (ఎత్తైన ప్రహరీ గోడలు, రంగురంగుల ధ్వజాలతో అలంకరించబడిన ప్రదేశంలోకి ప్రవేశించాను) అని నమ్మాళ్వార్ … Read more

ఆళ్వార్ తిరునగరి   వైభవము – ప్రాచీన చరిత్ర

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవర మునయే నమః  శ్రీవానాచల మహామునయే నమః పూర్తి శ్రేణి ఆళ్వార్ తిరునగరిని  శ్రీకురుగాపురిక్షేత్రం అని , ఆదిక్షేత్రమని కూడా అంటారు. జగత్పతి అయిన శ్రీమన్నారాయణుడు తన లీల కోసం సృష్టించిన గొప్ప దివ్యదేశమిది. సృష్టి ఆదిలో భగవానుడు,  చతుర్ముఖబ్రహ్మను సృష్టించి అతని ద్వారా ఈ జగత్తును సృష్టించాలని సంకల్పిస్తాడు. ఆ బ్రహ్మ సృష్టికార్యాన్ని పూర్తిచేసుకొని, భగవానుడి దర్శనం పొందాలనే కోరికతో వెయ్యి సంవత్సరాల కఠోరతపస్సు చేసి … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 90

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 89 కోయిల్ విరహంతో బాధపడుతున్న జీయర్ ఈ విధంగా ఆళ్వార్ తిరునగరిలో జీయర్ ఉండగా, మార్గళి మాసం (ధనుర్మాసం) ఆసన్నమైంది. ఎమ్పెరుమానార్ల తిరుప్పావై గొప్పతనాన్ని విని జీయర్, సేవించలేక పోతున్నానే అని బాధ పడ్డారు. [తిరుప్పావైతో ఎమ్పెరుమానార్లకు ప్రగాఢ అనుబంధం ఉండేది; వారిని తిరుప్పావై జీయర్‌ గా సూచిస్తారు, జీయర్ వారిని ఎంబెరుమానార్ల తిరుప్పావై అని పిలుస్తారు]; … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 89

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 88 జీయర్ను ఆశ్రయించిన మహాబలి వాణనాథరాయన్ మధురలో జీయర్ ఉన్న కాలంలో , ఆ ప్రాంతపు రాజైన మహాబలి వాణనాథ రాయులు జీయర్ తిరువడి సంబంధం కోరి వారి దివ్య పాదాలను ఆశ్రయించారు. జీయర్ ఆ రాజుపై తమ విశేష కృపను కురిపించి, వారికి పంచ సంస్కారములు గావించి తమ పాదాల యందు ఆశ్రయం కలిపించారు. జీయర్ … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 88

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 87 శ్రీ గోవింద దాసరప్పన్ ల మధురకవి నిష్ఠ ఒక రోజు మఠంలో, గోష్ఠి సమావేశమై ఉండగా, అందరికీ తెలిసినప్పటికీ, జీయర్ “దేవుమ్ మఱ్ఱు అరియెన్” (ఆచార్యుడు తప్పా మరొక దేవుడిని నేనెరుగను) అన్న వాఖ్యం శ్రీ గోవింద దాసరప్పకు మాత్రమే సరిపోతుందని, అతని విశిష్ఠతను గుర్తిస్తూ అన్నారు. ఈ క్రింది పాశురములో చెప్పినట్లు.. సాక్షాన్నారాయణో దేవః … Read more