యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 22

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 21 అళగియ మణవాళ మాముణుల దివ్య అవతారము తుర్కుల దాడులు మరియు ఇతర కారణాల వల్ల ప్రపత్తి మార్గం మెల్లి మెల్లిగా బలహీనపడటంతో, కరుణతో నిండిన శ్రీమహాలక్ష్మికి పతి అయిన పెరియ పెరుమాళ్, శ్రీరంగంలోని ఆదిశేషుని సర్ప శయ్యపై శయనించి ఉండి నిరంతరం ఈ ప్రపంచ సంరక్షణ గురించి ఆలోచిస్తూ, ఒకే ఆచార్యుని ద్వారా దర్శనం (సంప్రదాయము) … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 21

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 20 తిరుమలై ఆళ్వార్ మరియు విళాంజోలై పిళ్ళై తిరుమలై ఆళ్వార్ తాను తిరువనంతపురానికి వెళ్లి, విళాంజోలై పిళ్ళైకి పాదాభి వందనాలు సమర్పించుకొని వారి వద్ద అన్ని సంప్రదాయ రహస్య అర్థాలను నేర్చుకోవాలని తమ దివ్య మనస్సులో నిర్ణయించుకున్నారు. ఆళ్వార్ల ప్రధాన శిష్యులన్న హుందాతనాన్ని చూపిస్తూ వారు ఆలయం లోపలికి వెళ్లి, పడగలు విప్పి ఉన్న ఆదిశేషునిపై పవళించి … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 20

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 19 నాలూరాచ్చాన్ పిళ్ళై దివ్య పాదాలకు తిరుమలై ఆళ్వార్ సాష్టాంగ నమస్కారం చేసి శరణాగతి చేసెను. నాలూరాచ్చాన్ పిళ్ళై వారిని స్వీకరించి, ఈడు (తిరువాయ్మొళిపై నంపిళ్లై చేసిన కాలక్షేపం ఆధారంగా వడక్కు తిరువీధి పిళ్ళై వ్రాసిన వ్యాఖ్యానం) బోధించడం ప్రారంభించారు. నాలూరాచ్చాన్ పిళ్ళై తిరుమలై ఆళ్వార్ కు ఈడు వాక్యానము బోధిస్తున్నారని విని, తిరునారాయణపురంలోని జనన్యాచార్ (తిరునారాయణపురత్తు … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 19

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 18 తరువాత, కూరకులోత్తమ దాస నాయన్ తమ అంతిమ రోజుల్లో ఉన్నారని గ్రహించి, తిరుమలై ఆళ్వార్‌ ను పిలిచి, విళాంజోలై ప్పిళ్ళై వద్ద ముఖ్యమైన భావార్థాలను నేర్చుకోమని; తిరుక్కణ్ణంగుడి పిళ్ళై వద్ద తిరువాయ్మొళిని నేర్చుకోమని చెప్పి, తమ ఆచార్యులైన పిళ్ళై లోకాచార్యుల దివ్య చరణాలను స్మరిస్తూ తిరునాడు (శ్రీవైకుంఠం) కి చేరుకున్నారు. వారి చరమ సంస్కారాలు వారు … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 18

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 17 తిరువాయ్మొళి పిళ్ళైల మహిమ  పిళ్లై లోకాచార్యులు పరమపదం (శ్రీవైకుంఠం) చేరుకున్న తరువాత, లోకాచార్యుల ఆశ్రయములో ఉన్న తిరుమలై ఆళ్వార్ల (తిరువాయ్మొళి పిళ్ళై) తల్లిగారు, ఆ శోకం భరించలేక దివ్య పరమపదానికి తానూ చేరుకున్నది. తిరుమలై ఆళ్వార్ తమ పిన్ని దగ్గర ఉండ సాగెను. తిరుమలై ఆళ్వార్‌ లౌకిక జ్ఞానం బాగా ఎరిగినవారు, పైగా తమిళంలో కూడా … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 17

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 16 తమతో ఉన్న తోళప్పర్ కుమారుడైన అప్పన్ పిళ్లైని ఓదార్చుచూ వాళ్ళు ఇలా అన్నారు – “బాధపడవద్దు, ఎందుకంటే నీ తండ్రి ఆళ్వార్ కైంకర్యంలో తమ దివ్య శరీరాన్ని త్యాగము చేశారు; ఆళ్వార్ నిన్ను కూడా తన కొడుకుగానే భావిస్తారు; తొళప్పర్కి చేసిన వాగ్దానము నీపైన అమలు చేయబడుతుంది” అని హామీ ఇచ్చారు. తరువాత ఆళ్వార్ల దివ్య … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 17

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 16 తమతో ఉన్న తోళప్పర్ కుమారుడైన అప్పన్ పిళ్లైని ఓదార్చుచూ వాళ్ళు ఇలా అన్నారు – “బాధపడవద్దు, ఎందుకంటే నీ తండ్రి ఆళ్వార్ కైంకర్యంలో తమ దివ్య శరీరాన్ని త్యాగము చేశారు; ఆళ్వార్ నిన్ను కూడా తన కొడుకుగానే భావిస్తారు; తొళప్పర్కి చేసిన వాగ్దానము నీపైన అమలు చేయబడుతుంది” అని హామీ ఇచ్చారు. తరువాత ఆళ్వార్ల దివ్య … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 16

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 15 ఇప్పుడు ఆళ్వార్లకు సంబంధించిన సంఘటనలు నంపెరుమాళ్ కోళిక్కొడు నుండి బయలుదేరినప్పుడు, అక్కడి అధికారులు, అర్చకుల అయుక్తతత కారణంగా ఆళ్వార్ పెరుమాళ్ళతో వెళ్లలేకపోయెను. ఆ రోజుల్లో తూర్పు పశ్చిమము రెండు దిశల్లో  (కోళిక్కొడు) దొంగల ఆవాసము ఉండేది; ఉత్తరం వైపున, ముస్లిం ఆక్రమణదారుల భయం ఉండేది. ఆ కారణంగా ఆళ్వార్ని దక్షిణ దిశగా తీసుకువెళ్ళవలసి వచ్చెను. దొంగల … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 15

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 14 నంపెరుమాళ్ళకు సంభంచిన సంఘటనలు నంపెరుమాళ్ జ్యోతిష్కుడిని నుండి,  శ్రీరంగంగా భావించబడే తిరుమాలిరుంజోలై దివ్య దేశాన్ని చేరుకున్నారు. తిరుమాలిరుంజోలై చుట్టూ శ్రీరంగం వంటి ఉద్యానవనాలు ఉన్నందున పిళ్లై లోకాచార్యుల నుండి వీడిన శోకాన్ని మరచి, అక్కడే ఉండ సాగారు. కూరత్తాళ్వాన్ తమ సుందరబాహు స్థవం శ్లోకం 103లో తిరుమాలిరుంజోలై కళ్ళళగర్ని ఇలా వర్ణించారు. శిఖరిషు విపినేష్వపి ఆపాగాః … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 15

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 14 నంపెరుమాళ్ళకు సంభంచిన సంఘటనలు నంపెరుమాళ్ జ్యోతిష్కుడిని నుండి,  శ్రీరంగంగా భావించబడే తిరుమాలిరుంజోలై దివ్య దేశాన్ని చేరుకున్నారు. తిరుమాలిరుంజోలై చుట్టూ శ్రీరంగం వంటి ఉద్యానవనాలు ఉన్నందున పిళ్లై లోకాచార్యుల నుండి వీడిన శోకాన్ని మరచి, అక్కడే ఉండ సాగారు. కూరత్తాళ్వాన్ తమ సుందరబాహు స్థవం శ్లోకం 103లో తిరుమాలిరుంజోలై కళ్ళళగర్ని ఇలా వర్ణించారు. శిఖరిషు విపినేష్వపి ఆపాగాః … Read more