యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 43

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 42 కందాడై అన్నన్ స్వప్నము మేడ మీద నుండి ఒక శ్రీవైష్ణవుడు క్రిందకు దిగి, తన వెంట తెచ్చుకున్న కొరడాతో కందాడై అన్నన్ ను కొట్ట సాగాడు. ఆపే సామర్థ్యం ఉన్నా ఆ శ్రీవైష్ణవుడిని అన్నన్ ఏమీ అనకుండా  ఊరుకున్నారు. యదార్థ స్వరూపానికి విరుద్ధమైన గుణం తనలో ఉన్నందుకు ఇలా  శిక్షించ బడుతున్నారని వారు భావించారు. “శస్త్రక్షారాగ్నికర్మాణిస్వపుత్రాయ … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 42

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 41 ఆచ్చి తన తండ్రి ఇంట్లో ఉన్న సమయంలో, కందాడై అన్నన్ తండ్రి [దేవరాజ తోళప్పర్] వారి తీర్థం (శ్రాద్ధం) ఆచరించాల్సి వచ్చింది. శ్రాద్ధం కోసం వంట వండడానికి రమ్మని శిఱ్ఱణ్ణర్ భార్య అయిన ఆచ్చిని రమ్మని పిలిచారు. ఆచ్చి వెళ్లి పూర్ణ స్వచ్ఛతతో అందరూ ఆనందించే విధంగా ఆహారాన్ని తయారు చేసింది. ఎమ్పెరుమానుకి ఆహారాన్ని సమర్పించిన … Read more

అంతిమోపాయ నిష్ఠ – 16

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః అంతిమోపాయ నిష్ఠ మునుపటి వ్యాసములో (https://granthams.koyil.org/2022/08/07/anthimopaya-nishtai-15-telugu/ ), మనము ఆచార్యులు, భాగవతుల ప్రసాదము, శ్రీపాద తీర్థ మహిమలను తెలుసుకొంటిమి. ఈ తదుపరి భాగములో మనము వారి జన్మతో సంబంధము లేని శ్రీవైష్ణవుల మరిన్ని మహిమలను చర్చించెదము. పిళ్ళై లోకాచార్యులు, అళగియ మణవాళ పెరుమాళ్ నయనార్, మణవాళ మాముణులు పిళ్ళై లోకాచార్యుల పిన్న దైవాంశ సోదరులైన అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, ఆచార్య … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 41

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 40 తిరుమంజనం అప్పా తిరుకుమార్తె జీయర్ వద్ద ఆశ్రయం పొందుట ఒకానొక రోజు తెల్లవారుజామున, జీయర్ తమ స్నానమాచరించుటకు కావేరికి బయలుదేరినపుడు అనుకోకుండా వర్షం కురవడం మొదలైంది. వర్షం ఆగే వరకు ఒక ఇంటి అరుగులో నిలుచొని జీయర్ ఎదురుచూస్తున్నారు. ఇది గమనించిన ఆ ఇంటి యజమాని భార్య జీయర్ పట్ల భక్తితో తన చీర అంచుతోటి … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 40

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 39 జీయర్ ను భట్టర్పిరాన్ జీయర్ మరియు తిరుమంజనం అప్పా ఆశ్రయించుట జీయర్ ప్రతి రోజు, సూర్యోదయానికి ముందు తమ స్నానమాచరించుటకై  దివ్య కావేరి ఒడ్డుకి వెళ్లేవారు. తిరుమంజనం అప్పా ఒక్క రవ్వంత కూడా ప్రతి ఫలాన్ని ఆశించకుండా కేవలం సత్వ కార్యములలో నిమగ్నమై ఉండి పెరుమాళ్ల సన్నిధిలో కైంకర్యం చేసేవారు. వీరు జీయరుతో కూడా నదిలో … Read more

అంతిమోపాయ నిష్ఠ – 15

శ్రీః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః అంతిమోపాయ నిష్ఠ మునుపటి వ్యాసములో, (https://granthams.koyil.org/2022/07/29/anthimopaya-nishtai-14-telugu/ ), మనము భాగవతాపచారము వల్ల కలిగే దుష్పరిణామములను గమనించితిమి. ఈ వ్యాసములో, మనము ఆచార్యునితో మెలగుట, సేవించుట గురించి, ముఖ్యముగా ఆచార్యుని/భాగవతుని ప్రసాదము (ఉఛ్చిష్టము), శ్రీపాద తీర్థము (వారి పాదపద్మములను శుద్ధిపరచిన పుణ్య జలము) యొక్క విశిష్టతను గురించి తెలుసుకొందాము. యోసౌ మంత్రవరమ్ ప్రాధాత్ సంసారోచ్చేద సాధనమ్ యది చేత్గురువర్యస్య తస్య ఉఛ్చిష్టమ్ సుపావనమ్ … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 39

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 38 నాయనార్ల సన్యాసాశ్రమ స్వీకారం ఆ సమయంలో, దక్షిణ దేశము నుండి కొందరు వచ్చి, నాయనార్ల బంధువులలో ఒకరు పరమపదించారని కబురిచ్చి, వారు చేసే పెరుమాళ్ళ సేవలో బాధ కలింగించారు. శ్రీరంగనాధుని తిరువడిని తమ శిరస్సుపై ఉంచుకొని వారికి కైంకర్యము నిర్వహిచుకుంటూ తనను తాను నిలబెట్టుకుంటున్న తనకు, ఎమ్పెరుమానుని నుండి ఈ విరహము మహా దుఃఖాన్ని కలిగిస్తుందని … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 38

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 37 శ్రీ భాష్యం వ్యాఖ్యానాన్ని కిడాంబి నాయనారు వద్ద నాయనార్లు శ్రవణం చేయుట అక్కడ [కాంచీపురంలో] కిడాంబి ఆచ్చాన్ [ఉడయవర్ల కోసమై మడప్పళ్ళి కైంకర్యం చేయమని తిరుక్కొట్టియూర్ నంబి చేత నియమించబడిన వారు] వంశస్థులైన కిడాంబి నాయనార్ల దివ్య పాదాలకు వారు సాష్టాంగ నమస్కారం చేసి, తమకు శ్రీ భాష్యము ఉపదేశించమని అభ్యర్థించెను. వారితో పాటు, వారి … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 37

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 36 నాయనార్ శ్రీపెరుంబుదూరుకి బయలుదేరుట అనంతరం, ఈ క్రింది శ్లోకములో చెప్ప బడినట్లు నాయనార్లు శ్రీపెరుంబుదూరుకి బయలుదేరారు. యతీంద్రత్ జననీంప్రాప్య పురీం పురుషపుంగవః అంతః కిమపి సంపశ్యన్నత్రాక్షీల్ల క్షమణం మునిం (పామరోత్తముడైన అళగియ మణవాళర్, యతిరాజుల జన్మస్థలమైన శ్రీపెరంబుదూరుకి వెళ్ళి, ఆ ప్రదేశము వైశిష్ఠతను వీక్షించి ఎంతో సంతోషించి ఇళయాళ్వార్ (రామానుజ) ను దర్శించుకున్నారు). ఆ ఊరు … Read more

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 36

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి శ్రేణి << భాగము 35 నాయనార్ పెరుమాళ్ కోయిల్ ని దర్శించుట నాయనార్లు తిరుమల నుండి బయలుదేరి, దారిలో పలు చోట్ల రెండు రోజులు ఆగి, “ఉలగేత్తుమ్ ఆళియాన్ అత్తియూరాన్” (దివ్య శంఖ చక్రాలను ధరించి కాంచీపురంలో కొలువై ఉన్నవాడు) అని పాశురంలో చెప్పినట్లు వారిని సేవించుటకై కాంచీపురం చేరుకున్నారు. శ్లోకము…. దూరస్థితేపి మయిదృష్టి పదంప్రపన్నేదుఃఖం విహాయ పరమం సుఖమేష్యతీతి మత్వేవయత్గగనకంపినతార్థిహంతుః … Read more