కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 60 – సమాపనం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 59 – పరమపదానికి తిరిగి వెళ్ళుట నమ్మాళ్వార్ తన తిరువాయ్మొళిలో “కణ్ణణ్ కళల్ ఇణై నణ్ణుం మనం ఉడైయీర్ ఎణ్ణుం తిరునామం తిణ్ణం నారణమే” అని అనుగ్రహించారు. అంటే, శ్రీకృష్ణుని దివ్యపాదాలను చేరాలని కోరుకునేవారు “నారాయణ” అనే దివ్యనామాన్ని ధ్యానించాలి. మన శ్రీవైష్ణవ సంప్రదాయంలో నారాయణ నామానికి మరియు ఆ నామాన్ని కలిగియున్న అష్టాక్షర మంత్రానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 59 – పరమపదానికి తిరిగి వెళ్ళుట

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 58 – వైదికుడి కుమారులను తిరిగి తెచ్చుట కృష్ణుడు, ఈ భూలోకంలో నూరేళ్ళు నివసించి అనేక మందికి అనుగ్రహించాడు. ఆ తరువాత తన దివ్య తేజోమయమైన పరమపదానికి తిరిగి చేరాలని సంకల్పించాడు. ఇప్పుడు ఆయన పరమపదానికి ఎలా చేరుకున్నాడో అనుభవిద్దాం. మహాభారత యుద్ధం పూర్తయిన తరువాత, ధృతరాష్ట్రుని భార్య గాంధారి, “నా కుమారులు నాశనమైనట్లే యాదవ వంశమూ నాశనమవుతుంది” అని … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 58 – వైదికుడి కుమారులను తిరిగి తెచ్చుట

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 57 – పరీక్షిత్ను రక్షించుట ఇప్పుడు ఒక వైదికుడి (బ్రాహ్మణుడు) కుమారులను శ్రీకృష్ణుడు శ్రీవైకుంఠం నుండి తిరిగి తీసుకువచ్చిన అద్భుతమైన లీలను అనుభవిద్దాం. ఒకసారి శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు ద్వారకలో కూర్చొని ఉండగా, ఒక బ్రాహ్మణుడు ఎంతో దుఃఖంతో వారి వద్దకు వచ్చాడు. అతడు కృష్ణునితో ఇలా అన్నాడు: “నాకు ఇప్పటివరకు ముగ్గురు కుమారులు పుట్టారు. కానీ వారు పుట్టిన … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 57 – పరీక్షిత్ ని అనుగ్రహించుట

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 56 మహాభారత యుద్ధం – భాగం 3 యుద్ధం పూర్తయిన తరువాత యుధిష్ఠిరుడు పట్టాభిషిక్తుడయ్యాడు. శ్రీకృష్ణుడే స్వయంగా అతని పట్టాభిషేకాన్ని నిర్వహించి, ద్రౌపది మరియు పంచపాండవులకు మళ్ళీ సర్వమంగళాలను ప్రసాదించాడు. అభిమన్యుని భార్య ఉత్తర యుద్ధకాలంలో గర్భవతిగా ఉండేది. పాండవులపై తీవ్రమైన కోపం కలిగిన అశ్వత్థాముడికి, పాండవ వంశానికి వారసుడిగా జన్మించబోయే శిశువునే గర్భంలో ఉండగానే సంహరించాలని దురాలోచన కలిగింది. … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 56 – మహాభారత యుద్ధం – భాగం 3

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 55 – మహాభారత యుద్ధం – భాగం 2 ద్రోణుడు మహా పరాక్రమశాలి. అతనిని ఎలా సంహరించాలో కూడా కృష్ణుడే పాండవులకు ఉపదేశించాడు. ద్రోణుడు తన కుమారుడైన అశ్వత్థామపై అత్యంత మమకారం కలవాడు. అశ్వత్థామ మరణించాడని తెలిసితే ద్రోణుడు యుద్ధశక్తిని కోల్పోతాడు. అయితే అశ్వత్థామ చిరంజీవి; అతనిని సులభంగా చంపడం సాధ్యం కాదు. అందువల్ల “అశ్వత్థామ” అనే పేరుగల ఒక … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 55 – మహాభారత యుద్ధం – భాగం 2

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 54 – సహస్రనామం భీష్ముని పతనం, తరువాత కౌరవుల సేనాధిపతిగా ద్రోణుడు నియమితుడయ్యాడు. యుద్ధం తీవ్రంగా కొనసాగింది. ప్రతిరోజూ అనేకమంది వీరులు మరణించారు. భీముడు మరియు హిడింబికి జన్మించిన ఘటోత్కచుడు యుద్ధరంగానికి వచ్చి కౌరవ సైన్యానికి గొప్ప భయంగా మారాడు. చివరికి కర్ణుడు అతనిని సంహరించాడు. తరువాత అర్జునుడు మరియు సుభద్రలకు జన్మించిన అభిమన్యుడు అపూర్వమైన పరాక్రమంతో యుద్ధం చేశాడు. … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 54 – సహస్రనామం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 53 – మహాభారత యుద్ధం భాగం – 1 మహాభారతంలో, శ్రీకృష్ణుడు ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత ఎంతో ముఖ్యమైనది. అలాగే శ్రీకృష్ణుని మహిమను తెలియజేసే శ్రీ విష్ణు సహస్రనామం కూడా అత్యంత ముఖ్యమైన భాగం. ఇప్పుడు దాని గురించి అనుభవిద్దాం. భీష్ముడిని అంపశయ్యపై పడుకోబెట్టిన అర్జునుడు, కృష్ణుని ఆజ్ఞ ప్రకారం యుద్ధం చేసినప్పటికీ, చాలా దుఃఖించాడు. వంశంలో పెద్దవాడైన, మహోన్నత గుణాలు … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 53 – మహాభారత యుద్ధం – భాగం 1

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 52 – గీతోపదేశం భగవాన్, గీతోపదేశం చేసిన తర్వాత యుద్ధం ప్రారంభమైంది. అనేక మంది మహా వీరులు పాల్గొన్న ఈ యుద్ధం అత్యంత విస్తారమైనది. ఈ యుద్ధం పద్దెనిమిది రోజుల పాటు కొనసాగింది. పగటి సమయంలో యోధులు యుద్ధం చేసి, రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకునే విధంగా ఇది నిర్వహించబడింది. పాండవుల సైన్యానికి ధృష్టద్యుమ్నుడు సేనాధిపతిగా నాయకత్వం వహించగా, కౌరవుల … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 52 – గీతోపదేశం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 51 – అర్జున దుర్యోధనులకు సహాయం చేయుట కృష్ణుని దివ్య సంకల్పానుసారంగా మహాభారత యుద్ధం ప్రారంభమైంది. కృష్ణుడు అర్జునునికి సారథిగా నిలిచాడు. తన విశాలమైన సైన్యాన్ని దుర్యోధనునికి ఇచ్చాడు. పాండవులు, కౌరవులు ఇద్దరి పక్షాల కొరకు అనేక మహా సైన్యాలు సమకూరాయి. యుద్ధరంగంలో కూడిన యోధులను స్పష్టంగా చూడాలనే కోరికతో అర్జునుడు, తమ రథాన్ని రెండు సైన్యాల మధ్య నిలపమని … Read more

కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 51 – అర్జున దుర్యోధనులకు సహాయం చేయుట

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 50 – పాండవ దూత భాగం – 2 కృష్ణుని, మహిమలు, సామర్థ్యం ప్రపంచ ప్రసిద్ధమైనవి. అందువల్ల యుద్ధం ప్రారంభానికి ముందు అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరూ కృష్ణుని సహాయం కోరడానికి వెళ్ళారు. ఆయన వారికి ఎలా సహాయం చేశాడో ఇప్పుడు అనుభవిద్దాం. ఒకసారి కృష్ణుడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో, దుర్యోధనుడు ఆయన దివ్య శయన మందిరంలోనికి ప్రవేశించాడు. … Read more