కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 44 – శిశుపాల వధ
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి << 43 – జరాసంధ వధ యుధిష్ఠిరుడు, శ్రీకృష్ణుడు ఆధ్వర్యంలో రాజసూయ యాగాన్ని ప్రారంభించాడు. అనేకమంది ఋషులు, మహానుభావులను నియమించి యాగాన్ని ఘనంగా నిర్వహించడం ప్రారంభించాడు. ఆ యాగంలో మొదటి మర్యాద ఎవరికి ఇవ్వాలి అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు సహదేవుడు ముందుకు వచ్చి, శ్రీకృష్ణుని మహిమను స్పష్టంగా, దృఢంగా వివరిస్తూ. “సర్వోన్నతుడైన భగవాన్ శ్రీకృష్ణుడికే మొదటి మర్యాదలు ఇవ్వాలి” అని ప్రకటించాడు. సహదేవుని మాటలను … Read more